మహిళలకు ప్రవేశం నిషిద్ధం మగవారే పొంగల్లు నైవేద్యం

స్వామివారికి పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించు కుంటున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా భక్తులు పూజిస్తారు. సంజీవరాయ స్వామికి మగవారు మాత్రమే పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ప్రతేకత. ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం. మగవారు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించి పొంగళ్ళు స్వయంగా వండి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత.