తెల్లారగానే రోడ్డెక్కిన ఆటోడ్రైవర్.. ఎదురుగా కనిపించిన దృశ్యంతో బిత్తరచూపులు

తెల్లారగానే రోడ్డెక్కిన ఆటోడ్రైవర్.. ఎదురుగా కనిపించిన దృశ్యంతో బిత్తరచూపులు కాకినాడ జిల్లాలోని పలు గ్రామాలను దెయ్యం భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే.. కిర్లంపూడి మండలం భోపాలపట్నంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసినట్లు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు