వందల సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు.. ప్రారంభమైన చేపల వేట..

చీమల పుట్ట పగిలితే పరిస్థితి ఎలా ఉంటుందో.. శ్రీశైలం డ్యాం దిగువన మత్స్యకారులు తరలి వచ్చిన పరిస్థితి అలా ఉంది. ఒక్కసారిగా చేపల వేట కోసం చాలా మంది మత్స్యకారులు తరలివచ్చిన దృశ్యాలు అందరిని కట్టిపడేస్తున్నాయి.