High Alert Near Srisailam Due To Operation Sindoor

భారత్, పాక్ దేశాల మధ్య రోజు రోజుకీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులు గా ఉన్న పరిస్థితి.. పూర్తిస్తాయిలో యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో మనదేశంలో సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కాదు ప్రాముఖ్య పుణ్య క్షేత్రాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఏపీలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు.