తాజ్మహల్ గార్డెన్లో ఇద్దరు పర్యాటకులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. గార్డెన్స్లో సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తెలిపింది. ఈ మేరకు ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ..