ఏం మనుషులు రా బాబు.. తాజ్ మహాల్ ముందే అసభ్యకరంగా.. ప్రేమ చిహ్నానికే మచ్చ తెచ్చేలా

తాజ్‌మహల్ గార్డెన్‌లో ఇద్దరు పర్యాటకులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. గార్డెన్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తెలిపింది. ఈ మేరకు ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ..