కనిపించిన దృశ్యంతో ఆటోడ్రైవర్ బిత్తరచూపులు

పలు గ్రామాలను దెయ్యం భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే.. కిర్లంపూడి మండలం భోపాలపట్నంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసినట్లు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.