యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. చికిత్స పొందుతూ మృతి..

2024 కి స్వాగతం చెబుతూ కొందరు యువకులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తప్ప తాగారు. అలా తాగిన మైకంలో ఆ యువకులు లక్ష్మీపేట దగ్గర తమకు ఎదురైనా  మెహబూబ్ అనే యువకుడు పై దాడి చేశారు. విచక్షణా రహితంగా మెహబూబ్ ను దాడి చేశారు. తీవ్ర గాయాలైన మహబూబ్ ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న మహబూబ్ పరిస్థితి విషమించి మరణించాడు.