ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై తెలంగాణలో ఫిర్యాదు - Tv9

వైఎస్‌ఆర్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో ఈనెల 4న విలీనం చేశారు. అప్పటినుంచి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్‌, టీడీపీలు ఉన్నాయని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.