ప్రాణాలు తీసుకోవాలని అటల్ బ్రిడ్జి పైకి ఎక్కింది..

ములుంద్‌కు చెందిన రీమా పటేల్ ములుంద్ నుంచి క్యాబ్‌ను బుక్ చేసుకుంది.. ఈ క్రమంలో అటల్ సేతు వంతెన దగ్గర ఆపమని కోరింది.. అనంతరం రెయిలింగ్ దగ్గరకు వెళ్లగా.. అప్రమత్తమైన డ్రైవర్ ఆమె సరిగ్గా దూకే క్రమంలో జుట్టు పట్టుకుని ఆమెను ఆపాడు..