మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. వైద్యసేవలపై స్థానికుల విమర్శలు..

పార్వతీపురం మన్యంజిల్లా సాలూరు మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ హాస్టల్స్‌, బాలికల ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలో బాలికలు జ్వరాల బారిన పడ్డారు.