రాళ్ళవాగు ఉధృతికి కొట్టుకుపోయిన డీసీఎం.. అక్కడే చేపల కోసం ఎగబడ్డ జనం.. మరీ ఇంత కక్కుర్తా

మహబూబాబాద్ శివారులోని రాళ్ళ వాగు ఉధృతికి ఐదుగురు వ్యక్తులు సహా డీసీఎంకొట్టుకుపోయిన ప్రాంతంలో భారీ ఎత్తున చేపల వేట కొనసాగుతోంది. డీసీఎం కొట్టుకుపోయిన చోట స్థానికులు పెద్ద సంఖ్యలో చేపల కోసం ఎగబడ్డారు. వరద ఉధృతి కొనసాగుతున్నప్పటికీ అదే వాగులో ఇప్పుడు స్థానికులు పెద్ద సాహసమే చేస్తున్నారు.