గిరిపుత్రులపాలిట ప్రాణసంజీవిని ఈ కంటైనర్ ఆస్పత్రి.. దేశంలోనే తొలిఆవిష్కరణ..

ఆ గిరిపుత్రులకు ఎంతటి ప్రమాదకర రోగం వచ్చినా చెట్ల పసర్లే శరణ్యం. గర్భిణీ స్త్రీలను సైతం మైళ్ళదూరం జోలెకట్టి మోసుకెళ్లిన దృశ్యాలు ఎన్నో చూశాం. అలాంటి మారుమూల గిరిజన బిడ్డల ఆయుష్షు పెంచడం కోసం మంత్రి సీతక్క ఓ సరికొత్త ప్రయత్నం చేశారు.