శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.2 , 81,51,743 నగదు

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు 212 గ్రాముల 600 మిల్లీ గ్రాముల బంగారం అలాగే వెండి 3 కేజీల 770 గ్రాములు భక్తులు సమర్పించారు. నగదు బంగారుతో పాటు 644 యుఎస్ఏ డాలర్లు, 56 మలేషియా రియాల్, 149 సౌది అరేబియా రియాల్స్,715- యూకే పౌండ్స్, 20 యురోస్, 12 సింగపూర్ డాలర్లు, 20 కెనడ డాలర్లు,60 ఆస్ట్రేలియ డాలర్లు,115 యుఏఈ దిర్హమ్స్,17 ఖత్తార్ రియాల్, 20 థాయ్లా ల్యాండ్భత్ మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయి.