వైసీపీకి కీలక నేత గుడ్ బై.. కూటమికి జై అనేశారు

వైసీపీకి కీలక నేత గుడ్ బై.. కూటమికి జై అనేశారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న జగన్ మాటలు నమ్మి వైసీపీలో చేరా.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదని రావెల కిశోర్‌బాబు ఆరోపించారు. ఏపీ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారు. ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు.