ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

బీజేపీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరడాన్ని స్వాగతించింది.