కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వారికే అప్పగించాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉత్తంకుమార్ రెడ్డి.. గత ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు.