ఆ నోట్లకు వస్తువులు అమ్మబడవు.. ఓ షాపులో వింత ప్రచారానికి తెర..

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన హక్కు. అయితే కొందరు ఈ ఓటును వేలంపాటలో వస్తువులను అమ్మినట్లు ప్రజా ప్రతినిధులకు అమ్ముకుంటున్నారు. సరైన రేటు ఇస్తేనే ఓటు వేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు.