ఇంకా ఏదో చేయాలనే వేంకటేశ్వర స్వామి ప్రాణ బిక్షపెట్టాడు.. సీఎం చంద్రబాబు..

రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు.