మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. ప్రారంభం కానున్న ప్రాతకాల సేవలు

నంద్యాల జిల్లా శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో జనవరి 3 తేదీ నుండి నూతనంగా ప్రాతకాల సేవలు ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుతం అమలులో ఉన్న ఉదయాస్తమాన సేవ 1,01116 ఆర్జిత సేవ యధావిధిగా కొనసాగుతుంది