యవ్వారం మామూలుగా లేదుగా.. అమ్మాయిలతో..

ప్రకాశం జిల్లా ఎస్‌పిగా నాలుగురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌ తనదైన స్టైల్లో అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. ఈ క్రమంలో ఒంగోలులో మసాజ్‌ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.