Saraswati Pushkaralu 2025 Begins In Kaleswaram

సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పండగ పుష్కరాలు. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు జరుపుకుంటారు. ఈ నేపద్యంలో ఈ రోజు నుంచి సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. అంతర్వాహిని సరస్వతీ నది తెలంగాణా రాష్ట్రంలో ప్రవహిస్తుందని నమ్మకం.