శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ఎనిమిది అడుగుల నాగుపాము..

జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో భారీ నాగుపాము బుసలుకొడుతూ కనిపించింది. కార్తీక పౌర్ణమి సమీపిస్తున్న వేళ .. ఆ పరమ శివుడే నాగుపాము రూపంలో ప్రత్యక్షమయ్యాడు అంటూ భక్తులు పూజలు చేశారు.