ఉషాకిరణ్ మూవీస్తోనే తాను హీరో అయ్యానన్నారు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్. సొంత బిడ్డలాగా.. తనకు ఎన్నో విషయాలు నేర్పించారన్నారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్.