పీతపై కనిపించిన ఆకారం చూసి ఆశ్చర్యపోయిన జనం.

పీతపై కనిపించిన ఆకారం చూసి ఆశ్చర్యపోయిన జనం. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.