పోలీసులను చూసి కారులో పరుగో పరుగు..

తెలుగు రాష్ట్రాలు మత్తు రహితంగా మారాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. క్షేత్ర స్థాయిలో కూడా అధికారులు గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అహర్నిషలు కృషిచేస్తున్నారు.