లాడ్జిలో పోలీసుల తనిఖీలు.. ఇద్దరు అనుమానిత వ్యక్తులను చెక్‌ చేయగా.. కళ్లు జిగేల్!

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పోలీసులు భారీగా బంగారు నగలు సీజ్‌ చేశారు. ఓ లాడ్జీలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.