పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ డిన్నర్‌ మీట్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు.