తెలంగాణ దంగల్లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఇవాళ అమిత్ షా గద్వాల, నల్లగొండ, వరంగల్ తూర్పు..మూడు నియోజకవర్గాల్లో సకల జనుల సంకల్ప సభల్లో ప్రసంగిస్తారు.