శివలింగంపై నాగుపాము

హుజూరాబాద్ పట్టణంలోని రామాలయం వద్ద ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. పట్టణంలో జనావాసాల మధ్య ఉన్నటువంటి రామాలయంలో శివలింగంపై నాగుపాము కనిపించడంతో భక్తులు దేవుని ప్రతిరూపంగా భావించారు.