వై నాట్ 175.. ఈ టార్గెట్ను రీచ్ కావాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేల పనితీరుపై వేర్వేరుగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను మారుస్తోంది. దీనికోసం సుధీర్గ కసరత్తులు చేస్తున్నారు..