రూ. 25 లక్షల కరెన్సీతో సత్తెమ్మ తల్లి అమ్మవారి అలంకారం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యరు గున్నేపల్లిలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నరు శ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారు. ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. 25 లక్షల రూపాయలు అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ నిర్వహకులు 10, 20, 50, 100, 200, 500 నోట్లతో అత్యంత సుందరంగా అలంకరణ చేశారు.