బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న చేప..!

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. 25కిలోల బరువు ఉండే ఈ చేప చిక్కింది. అత్యంత అరుదుగా కనిపించే చేపల మత్స్యకారుల వలలో పడింది. శరీరం నిగనిగలాడే బంగారు వర్ణంలో కనిపించే ఈ చేపను బంగారు తీగ, మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలుస్తారు. ఈ చేప దాదాపు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకుని వచ్చేస్తుంటాయి.