ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి శాసనసభాపతిగా తమ అవతారం మార్చాలని సూచించారు. మొన్నటి వరకు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోశించారనని, ఆ సందర్భంగా కొన్ని పదునైన మాటలు మాట్లాడవలసి వస్తుందన్నారు.