మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈ నెల 16వ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చోరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్కు చెందిన టీఎస్ ట్రాన్స్కో ఉద్యోగి దామోదర్ రూ.36లక్షల నగదుతో హైదరాబాద్ నుండి ఆర్టీసి బస్సులో కడప నగరానికి వెళ్తున్నాడు.