జనగామ జిల్లాలో కారు బీభత్సం.. పల్టీలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది..

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన ఇద్దరు యువకులు స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రి ముందు రెండు బైక్ లను ఢీ కొట్టి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టారు. కారు అతివేగంగా ఉండడంతో చెట్టును బలంగా ఢీ కొని పల్టీలు కొడుతూ