ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్

ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ సలకం చెరువులో నిర్మించిన ఓవైసీ విద్యాసంస్థలపై చర్యలుండవా అంటూ నాలుగైదు రోజులుగా బీజేపీ హైడ్రాను ప్రశ్నిస్తోంది. అయితే కూల్చమని, ఓవైసీ తప్పుచేయలేదని ఎక్కడా రంగనాథ్ చెప్పలేదు. కేవలం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సమయం ఇస్తామని మాత్రమే చెప్పారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా ఒకటే రూల్ అంటూ ఇంకో పేరు కూడా జత చేశారు