Woman Devotee Died With Attack In Tirumala Tiruapati

స్వామి వారి దర్శనానికి వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లి ఝాన్సీని చూస్తూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో సకాలంలో వైద్యం అందలేదని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఝాన్సీకి కవల పిల్లలు ఉన్నారని ఇప్పుడు వారి పరిస్థితి ఏమి అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తునారు.