బోటులో వేటకు వెళ్లిన మత్స్యకారులు.. అర్థరాత్రి నడిసముద్రంలో ఏం జరిగిందంటే..

మామూలుగానే మైదాన ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగితేనే మనం ఆందోళన చెందుతాం. అందుకే వేసవి కాలం వస్తే చాలా మంది అగ్ని ప్రమాదాల నుంచి భయపడుతూ ఉంటారు. ఒకసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేరు.