భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం.. జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో నిఘా! చివరకు ఏం జరిగిందంటే?

జిపిఎస్ ట్రాకర్ తో ఉన్న ఈ గద్ద లాంటి పక్షి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఇక్కడి నాయక కాలనీలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలో గుట్ట మీదకు గత మూడు రోజుల క్రితం వచ్చిన ఈ పక్షికి జీపీఎస్‌ ట్రాకర్ తో పాటు కెమెరా ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై నిఘా వర్గాలు, పోలీసులు సైతం ఆరా తీశారు.