వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది..! కస్టమర్‌ రియాక్షన్‌ చూడాలి..?ఏం చేశాడంటే..

ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఎగ్ రోల్ డెలివరీ చేసి షాకిచ్చింది ఓ రెస్టారెంట్. యూపిలోని మీరట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 'ఫాదర్ ఆఫ్ రోల్స్ రెస్టారెంట్' నుండి ఆన్‌లైన్‌లో పనీర్ రోల్ ఆర్డర్ చేశానని.. అయితే తనకు గుడ్డుతో చేసిన రోల్ పంపారని నితీష్ బుద్ధిరాజా అనే వ్యక్తి ఆరోపించారు.