కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటున్నారు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మోదీ. రాజస్థాన్లో పలు సభలో తనదైన శైలిలో కాంగ్రెస్పై విమర్శలు చేశారు. జాలోర్లో ప్రచారం నిర్వహించారు ప్రధాని . లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్కు అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు.