ఇంద్రకీలాద్రిపై నకిలీ పాస్‌ల దందా.. నేరుగా అమ్మవారి దర్శనం పేరిట భక్తులకు శఠగోపం ..

ఫేక్ పాస్ లను వేసుకుని నేరుగా డ్యూటీ పాస్ అంటూ ఒక్కొకరు ఇద్దరు ముగ్గురిని నేరుగా కొండపైకి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించుకుని తీసుకు వస్తున్నారు...ఈ ఫేక్ పాస్ లతో డైరెక్ట్ దర్శనం అంటు భక్తుల నుండి డబ్బులు కుడా దండుకుంటున్నారు...నిన్న ఆలయ సిబ్బంది తనిఖీల్లో ఈ నకిలీ పాస్ ల దందా బయటపడింది...చాలా మంది దగ్గర నకిలీ పాస్ లు ఉన్నట్లు గుర్తించారు ఆలయ సెక్యూరిటీ.