ఘోర పరాజయంపై వైఎస్ జగన్ సమీక్ష..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో ఓటమిపై కారణాలను విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.