2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తిన జమ్మూ కశ్మీర్‌ సీఎం

జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం తొలి అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఈ మారథాన్‌లో సీఎం ఒమర్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. మొదటిసారిగా కశ్మీర్‌లో జరిగిన ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో పొల్గొన్న సీఎం 2 గంటల్లో 21 కిలోమీటర్ల దురాన్ని పరిగెత్తారు.