శ్రావణమాసం తొలి సోమవారం.. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల కానుక..!

శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వెలదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల తాకిడితో ఆలయం శివ నామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు స్వామివారికి సుమారు