వన దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న గవర్నర్ తమిళిసై

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతరకు హాజరయ్యారు. గవర్నర్‌‌ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి.