Helicopter Makes Emergency Landing In Kedarnath

కేదార్‌నాథ్‌లో హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఏంటంటే.. మే 12న భక్తుల కోసం బద్రీనాథ్ తలుపులు తెరిచారు. ముఖ్యంగా, చార్ ధామ్ యాత్ర హిందూమతంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్ర. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏప్రిల్-మే నుండి అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైన చార్ ధామ్ యాత్రను పూర్తి చేయాలని భక్తులు విశ్వసిస్తారు.