అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ..

రాజధాని అమరావతి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామన్నారు.