బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే, నిరసనకారులు ఆమె మద్దతుదారులను టార్గెట్ చేశారు . ప్రముఖ సినిమా హీరో శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని అతి కిరాతకంగా చంపారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్లో నటించాడు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 20 మంది అవామీ లీగ్ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.