శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ 4కోట్ల 83 లక్షల 53 వేల 238 నగదు

నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో